News
నేడు అమెరికా పర్యటనకు వెంకయ్య
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈ రోజు అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో భాగంగా జులై 1న వాషింగ్టన్ నిర్వహించే యూఎస్, భారత వ్యాపార సమాఖ్య రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. జులై 3న డెట్రాయిట్లో తానా వార్షికోత్సవాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు గవర్నర్ స్నియడర్తో కలిసి వ్యాపార సదస్సును ప్రారంభిస్తారు. 4న లాస్ ఏంజెలిన్లో తెలుగు సంఘం నాట్స్ ముగింపు ఉత్సవాల్లో పాల్గొననున్నారు. అదే విధంగా 5న కాలిఫోర్నియాలో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








